Friday, February 11, 2022

 ఆత్మీయులు తెలుగు ప్రజలకు, యావత్తు దేశ  ప్రజలకు, ప్రపంచ మానవజాతికి  జగద్గురువులు  కాలస్వరూపులు  ధర్మస్వరూపులు, మహత్వ పూర్వక  అగ్రగణ్యులు  మహారాణి  సమేత మహారాజ అధినాయక  శ్రీమాన్  వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కారం యుక్త  ఆశీర్వాద పూర్వక  దివ్యసమాచారం  గ్రహించి అనుసంరించి   తరించగలరు, 


                మమ్ములను  erstwhile  నుండి మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్  వారిగా మనసుతో కొలువు తీర్చుకొని  ప్రతి ఒక్కరు మనసులు పెంచుకొని మమ్ములను  శాశ్వత ఆంతర్యం  మూర్తిగా  నిత్యం  వాక్ రూపంలో జాతీయ  గీతం లో అర్ధం  పరమార్ధంగా  కొలువు  అయ్యి ఉన్నాము  అని   గ్రహించి, ప్రతి ఒక్క మనిషి ఆడ, మోగా , ప్రతి ఊరిలో  ఎటువంటి కులం తమ, ఆర్ధిక  సామజిక స్థితికి  సంభంధం లేకుండా  ఎటువంటి బంధాలు అయినా తక్షణం అధినాయక మహారాణి  సమేత మహారాజ వారికి సమర్పించివేసి,  వారి  శాశ్వత  పిల్లలుగా  ప్రకటించుకోవడమే  జీవితం  అనగా  ఇక మీదట  మనుష్యులుగా మనగలగాలి అంటే ఎవరూ  తాను  ఒక వ్యక్తి అని భావించరాదు,  ఈ  సమాజం మీద, సాటి మనుష్యులు మీద  ఇక్కడ భౌతిక  పదవులు మీద, ఆస్తులు మీద  ఆధారపడకూడదు, అన్నీ వాక్ రూపం ప్రకారం మాత్రమే  సురక్షితంగా  ఉన్నాయి  వాటి  యొక్క  భవిష్యత్తు, మానవజాతి మనుగడ అంతా  కూడా  వాక్ రూపములో  సురక్షితంగా ఉన్నాయి అని  ఈక్షణం  తెలుసుకొని మాతో మనసుగా మాటగా అనుసంధానం జరిగి ముందుకు వెళ్లడమే  తక్షణం  కర్తవ్యం సాక్షులు దగ్గర నుండి మమ్ములను రహస్య పరికరాలతో, రహస్య మోసాలతో  తెలిసిన  వారిని తెలియని వారిని ఉపయోగించుకొని మనుష్యులు కొలది పదవులలో ఉన్న  వారిని అడ్డం పెట్టుకొని వారిని ఒక అందుకు పెంచుకొంటూ ఎవరికి వారు స్వార్ధాలు కొద్దీ  వ్యసనాలు   కొలది ఉపయోగించుకొని, వెధవ తనాలు పెంచి, మోసాలు పెంచి మరీ  బ్రతికెయ్యాలి అని  నైతికత  లేని సమాజంలో ఎవరూ రెప్ప పాటు సురక్షితంగా  లేరు జ్ఞాన పట్టు, జ్ఞాన  విచక్షణ లేకుండా మృతం  కొట్టుకొని పోతున్నారు   అని గ్రహించండి.   మనుష్యులు తాము అయితే, ఒక్కటి ఎదుట వారు అయితే ఒక్కటి అనే  మాయ నుండి   శాశ్వతంగా బయటకు వచ్చుటకు ఏర్పాటుగా  యావత్తు మానవజాతికి  అందుబాటులో  ఉన్న పరిణామమే  దివ్య రాజ్యం నూతన  యుగం అని అధినాయక ప్రభుత్వం గా పరిణమించినది  అని గ్రహించి, సమకాలీన భారత దేశ ప్రజలు ప్రతి ఒక్కరు జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారి  పిల్లలుగా ప్రకటించుకొని మనసుతో  జీవించడమే  ఇక లోకం కాలం జీవితం శాశ్వత  తల్లి తండ్రి గురువులు యొక్క  దివ్య సంరక్షణగా  శాశ్వాత మాట ఒరవడిగా  అందుబాటులో  ఉన్నాము అని    ఆశీర్వాద  పూర్వకంగా, అనుసరణీయంగా  తెలియజేస్తున్నాము. 

              
81) దురాధర్ష: - రాక్షసులు కూడా ఎదుర్కోను శక్యము గానివాడు.
--  మనిషిలో మంచితనం, గొప్పతనం  పని గట్టుకొని  గ్రహించకుండా  స్వార్ధ పెంచుకొని మరీ  గొప్పతనం పడగొట్టడమే జీవితం అనుకొంటున్న  వారు, ఇప్పటికైనా  వ్యతిరేక గుణాలు, రహస్య మరియు భౌతిక అణిచివేతలు,    ఒకరి ఆలోచనకు సంభంధం లేకుండా  బౌతికంగా  దెబ్బకొట్టడం వంటి రాక్షసత్వాలు  నుండి  బయటకు రావాలి.  ఆకాశం అంత గుణాలు అనగా ఒక మనిషి మాటగా కాలాన్ని  నియమించిన  తీరును  పట్టుకోకుండా, కాలాన్ని నియయించిన  పరిణామాన్ని  గ్రహించకుండా  పెంచిన  రాక్షసత్వం,  తమ శాశ్వత  తల్లి తండ్రి  గురువు కంటే  గొప్పది  కాదు అని, తమ వారిని పదవులలో ఉంచి, పదవులలో ఉన్న వారిని ఏదో రకంగా తమ చేతిలోకి తీసేసుకొని,  తాము అక్రమ సంపాదన కొలది  రెచ్చిపోవడం  అందుకు  ఎదుట వారు ఏదో రకంగా  కనీసం బ్రతుకుతుంటే  వారిని  రహస్య మోసాలు చేసి మా గూర్చి  చెప్పకుండా  మమ్ములను  గ్రహించకుండా మమ్ములను కూడా సాధారణ మనిషిగా రహస్య పరికరాలతో  వ్యహరించడం  వలన పెంచగల్గిన రాక్షత్వం  ఎంత అల్పమైనదో ఈ క్షణం  గ్రహించి తక్షణ మా ఫోటో పెట్టుకొని సూక్ష్మంగా  మా గూర్చి  చెప్పుకోవడం  వలన మృతం వదిలిపోయి నిత్య జ్ఞాన అమృతంగా జ్ఞాన వెలుగు జ్ఞాన సంపదతో జీవిస్తారు, ఒక మాట  ఒరవడిగా  వ్యహరించి    ఉమ్మడి కుటుంబంగా  ఒక తల్లి తండ్రి గురువు యొక్క  వారసులుగా  జీవింతం జీవించడం  వలన మాత్రమే తక్షణం  మృతం నుండి బయటకు రావడమే కాకుండా  శాశ్వతంగా  ఎటువంటి అరాచకం రాక్షత్వం లేకుండా మనుష్యులు ఒక్కటి అయ్యి లోకంలో  చీకటి అజ్ఞానం, సమూలంగా  అంతం చేసుకొంటూ  జ్ఞాన ఆంతర్యంగా  జీవించడమే  జీవితం అని   గ్రహించండి. 
      
82) కృతజ్ఞ: - ప్రాణులు చేయు కర్మములను చేయువాడు.
-- తమ కర్మలు అన్నిటిని మాట మాత్రంగా  చెప్పిన  పురుషోత్తములుగా అనగా తమ కర్మలు అన్నీ  జ్ఞాన స్వరూపంగా  మేమె చేయుచున్నాము  అని సాక్షులకు ఇచ్చిన సాక్షం గ్రహించి మమ్ములను మేము కొలువు అయ్యినట్లు  చూపిన తీరును అనగా జాతీయ  గీతం లో అధినాయక మహారాణి  సమేత మహారాజ  వారిగా మమ్ములను కొలువు  తీర్చుకొని   గ్రహించడమే  జీవితం అని  ఆశీర్వాద పూర్వకంగా   తెలియజేస్తున్నాము. మమ్ములను వాక్ విశ్వరూపంగా  బలపరుచుకొనే కొలది లోకం లో అజ్ఞానం పాపం కరిగి పోయి, నిత్య నూతన జీవితంగా మరణం లేని వాక్ ఒరవడిగా  జీవించడమే ఇక మీదట ధర్మం కాలం అని   గ్రహించి అప్రమత్తం  చెందగలరు.    

83) కృతి: - కర్మకు లేదా పురుష ప్రయత్నమునకు ఆధారభూతుడై యున్నవాడు.
--మమ్ములను వాక్ విశ్వరూపంగా  సూక్ష్మంగా  గ్రహించడం  వలన సర్వం కర్మలకు  పురుష ప్రయత్నాలకు  ఆధారమైన  మమ్ములను  గ్రహించి సురక్షితంగా  ఆంతర్యంగా  జీవిస్తారు  తపస్సుగా   యోగం గా   ముందుకు  వెళతారు అందుకే  మేము కాలస్వరూపంగా  ధర్మస్వరూపంగా   మహారాణి  సమేత మహారాజ  అధినాయక  శ్రీమాన్  వారిగా అందుబాటులో  ఉన్నాము  అని గ్రహించి తరించండి, మమ్ములను  సూక్ష్మముగా గ్రహించి ఏ కర్మ లు  అయినా మా  ప్రకారం ఉన్నాయి అని తెలుసుకొని మాత్రమే  మనగలరు అనగా లోకం ఇప్పుడు మా ప్రకారం ఇప్పటికే  చెప్పిన, వినవలసిన,  తెలుసుకోవలసిన తీరులో  ఉన్నది అని   గ్రహించండి,  ఇటువంటి పరిణామాన్ని  మనసుతో పట్టుకొని సూక్ష్మంగా  గ్రహించి  ముందుకు  వెళ్ళవలసిన  తీరులో  ఉన్నారు అని  గ్రహించి, తక్షణం అధినాయక మహారాణి  సమేత మహారాజ  వారి పిల్లలుగా  ప్రకటించుకొని  నిత్యం గ్రహించే కొలది తెలుసుకొనే కొలది లోకం ఉన్నది, ఇక మనుష్యులు కొలది  లోకం లేదు తాను ఒక మనిషి అంటే వ్యక్తి మరణించినట్లు అని తెలుసుకోండి మనసు అనుకొంటేనే  మనగలరు అని  గ్రహించి  అప్రమత్తం చెందగలరు, మమ్ములను మా మనసుని నిత్యం ఘన జ్ఞాన  సాంద్రమూర్తిగా   గ్రహించడమే  జీవితం సురక్షితమైన  శాశ్వత  ప్రయాణం ఎటువంటి మలుపు  అయినా గెలుపులు అయినా, కాలాన్నే గెలిచిన  దివ్య జంటన తమ తల్లి తండ్రి  గురువు భావించి  తమ బంధాలు తమ పిల్లలు ఆస్తులు కర్మలు  ఏవి తమవి కావు  అని అన్నీ  జాతీయ  గీతం లో అధినాయక మహారాణి  సమేత మహారాజ  వారి ప్రకారం సురక్షితంగా  ఉన్నాయి అని సూక్ష్మంగా  తెలుసుకొని జీవించగలరు   అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము.        
 
84) ఆత్మవాన్ - తన వైభవమునందే సర్వదా సుప్రతిష్ఠుడై యుండువాడు.
--సర్వం కర్మలు విశేషములు  గెలుపు ఓటములు ఒప్పు తప్పులు అన్నీ మాటకే చెప్పిన  సర్వ వైభవం  మూర్తి  సర్వం అతని  ప్రకారం  ఉన్నది అని గ్రహించి జీవించడమే జీవితం, సీతా రాముల కళ్యాణం రోజున భద్రాచలం లో నెత్తి మీద తలంబ్రాలు  పెట్టుకొని సమర్పించడం వంటి  ఆచారములు  కూడా కొత్తగా  మారతాయి  ఇప్పుడు మేము వాక్ రూపం ఉన్నాము మమ్ములను పదపాదాలు గా భావించి  మాతో అనుసంధానం జరిగి మమ్ములను జాతీయ గీతం లో అధినాయకులు  వారి వలెనే కొలువు  తీర్చుకోవడం అంటే నిత్యం మాయ కబళింపు  నుండి  బయటకు  వచ్చి, అసలు జ్ఞాన మార్గం గా మమ్ములను మనసుతో పట్టుకొని ముందుకు  వెళ్ళ వలసిన  పరిణామం వైపు వెళతారు, తెలంగాణ విడిపోవడం మేము కచ్చితంగా  కోరుకొన్నది కాదు, రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా ఎవరూ ఇక వ్యక్తులు పరిపాలించలేరు  ప్రపంచం లో  కూడా వ్యక్తులు  ఎవరూ సూపర్ పవర్ గా ఉండలేరు  వ్యక్తులు అనే కోణం ఇక  లేదు అని మేముచెప్పినట్లు మాట మాత్రంగా కాలాన్ని  నియమించిన  తీరు సూక్ష్మంగా  పట్టుకొని తపస్సుగా  జీవించడమే  ఇక జీవితం  అటువంటి తపస్సుగా  ఏ భౌతిక  ప్రపంచం రెప్ప పాటు తమది కాదో. సర్వం తమ మాటకు విచక్షణకు  తెలిసి ముందుకు వెళతారు మానసిక  ఉన్నతి స్థితులు వైపు వెళతారు, సదా ఈ ప్రపంచాన్ని  నడుపుతున్న  తల్లి తండ్రి గురువుని మనసుతో విడవకుండా  పట్టువుకోవడమే ఉన్నత  స్థితి అని అది వారికి కూడా ఇక సదా  రక్షించే  విధానం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు.   అందుకు మమ్ములను తెలంగాణ  ముఖ్యమంత్రి తో సహా ఆంధ్రా ముఖ్యమంత్రి  దేశ వ్యాప్తంగా  ఒక్కటి అయ్యి ప్రధాన మంత్రి  గారితో  కలసి మమ్ములను సమిష్టిగా, మొదట మనసులో  కొలువు తీర్చుకొని  అనగా మమ్ములను సూక్ష్మంగా  గ్రహించడానికి పరిగణిస్తున్నట్లు  ఒక ఇమెయిల్ తెలంగాణ  గవర్నర్  గారి  నుండి మేము చెప్పిన  పద్దతిలో పంపించండి తరువాత   బొల్లారంలో ఉన్న అధినాయక భవనం లో మమ్ములను    ఊరేగింపుగా  లేదా ప్రత్యేక  బృందం (పేషీ)  ద్వారా  కొలువు   తీర్చుకొని  గ్రహించడమే, ఇక పరిపాలన తాము ఎంత పరిపాలన చేసినా ఎవరూ పరిపాలన చెయ్యలేరు ఎందుకంటె కదిలికలు  సూక్ష్మంగా మా మనసు మాట ప్రకారం ఉన్నది  ఆ ప్రకారం  మేము కాలస్వరూపంగా  అందుబాటులో ఉన్నాము,  కావున ప్రతి ఒక్కరు అప్రమత్తం  అయ్యి మేము చెప్పినట్లు వ్యహరించడం కాలమే  ఇచ్చిన నూతన పరిణామ పూర్వక రక్షణ,   ప్రతి ఊరిలో ప్రతి చొట వీలు అయినంత  మంది online ఒక్కటి అయ్యి mind unification process లో ఉండండి  ఇక ఎవరూ మనుష్యులు లెక్క కాదు, బంధాలు లెక్క, కాదు  మనసు లెక్క కూడా కాదు, నేరుగా  మాట లెక్కలో  mind లను కలుపుకోవాలి, కాలాన్ని నియమించిన  మాటను  పట్టుకోకుండా  అవమానించిన వారిని పది రేట్లు  గౌరవించి, ఓదార్చి అందరూ  అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా  ప్రకటించుకొని సూక్ష్మంగా వారిని  సదా   గ్రహించడమే  జీవితం అని   ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము. 
     
85) సురేశ: - దేవతలకు ప్రభువైనవాడు.
--ఇప్పటి వరకు  ఎంత దేవుళ్ళు ఉన్నా మహిమలు  చేసినా  ఎలాంటి  సాక్షాత్కారాలు  పొందినా కాలాన్ని  నియమించిన  వాక్ విశ్వరూపమునకు  మించిన  పరిణామ  స్వరూపం  ఉండదు అనగా ఇప్పటికి గొప్ప దైవములు అన్నీ  ఏకమై మమ్ములను కాలస్వరూపంగా  మలచినవి అని గ్రహించండి,   కేవలం సాధారణ  మనిషిగా  ఉండి, సర్వం మాటకే  తాను అని చెప్పిన  తీరును అభివృద్ధి  చేసుకోవడం  వలన  మృతం నుండి  బయటకు  రావడమే  కాకుండా, శాశ్వతంగా  మాట ఒరవడిగా  మనుష్యులు  ఒక్కటి అయ్యి  లోకంలో మాయ నుండి అజ్ఞానాన్ని  తెలియని లోకాన్ని  తెలుసుకొంటూ  ముందుకు  వెళ్ళతాము  అదే  దివ్య   రాజ్యం  నూతన  యుగం అని దివ్య రాజ్యం యొక్క  ఉనికి  హద్దులు అన్నీ తమ మహారాణి  సమేత మహారాజ వారి ఉనికి జ్ఞాన ఉనికి అంత గా అభివృద్ధి  చెందుతుంది  ఆంతర్యంగా  తపస్సుగా   వారిని తెలుసుకొని కొలది వారే కాలమై  ధర్మమై నిలిచి, ప్రతి మలుపు గెలుపు తమ ప్రకారం ఉన్నాయి అని గ్రహించిన కొలది తపస్సు తెలుసుకొన్న కొలది తెలిసి  నడుపుతారు,  వారతో వారి పిల్లలుగా ప్రకటించుకొని సూక్ష్మంగా  గ్రహించడమే  జీవితం అని  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము.
   
86) శరణ: - దు:ఖార్తులను బ్రోచువాడై, వారి ఆర్తిని హరించువాడు.
-- సాధారణ మనిషిగా  మా ఆర్తిని,  తన ఆర్తిగా ప్రకటించి  మేము ఇద్దరమూ ఒక్కటే అని ప్రకటించి తీరే  తాను  ఒక వ్యక్తి యొక్క ఆర్తిని హరించి లోక ఆర్తిని  తీర్చడానికి  పరిణమించిన  పరిణామ  స్వరూపుడిగా  మా ద్వారా ప్రకటించిన తీరుగా  కాలస్వరూపంగా  ధర్మస్వరూపంగా  అందుబాటులో  ఉన్నాము అని  గ్రహించి మమ్ములను జాతీయ గీతం లో అధినాయక మహారాణి  సమేత మహారాజ  వారిగా కొలువు తీర్చుకొని, మమ్ములను    సూక్ష్మంగా   గ్రహించడమే ప్రభుత్వం అనగా  అధినాయక ప్రభుత్వం అని   జీవితం,  ఆంతర్యం  అని  గ్రహించి తరించగలరు. 
 
87) శర్మ - పరమానంద స్వరూపుడు.
--లోకం లో ఉన్న మాటలు పాటలు  సరదా సినిమాలలో వచ్చిన కధలు సంభాషణలు,అన్నీ  తనవి అనే ఆనందాన్ని  చూపిన ఆనంద మూర్తిగా వాక్ రూపంలో తెలిసిన  వ్యక్తి తమతో పోల్చుకొంటే సాధారణ వ్యక్తి అనే అజ్ఞానం లో తమ ఉనికి పోతుంది అనే తెలివి తక్కువ తనం కొలది, సర్వం మాటకే జగత్తు  ఉనికి పట్టుకొని ఆనంద మూర్తి అనగా సునామీ లాంటి ప్రమాదాలు కూడా తనకు  మాటే అని చెప్పిన  తీరును పట్టుకొని ఇక ఏమి లోకం మంచి చేడు కాలస్వరూపమునకు మించి లేవు అని భరోసా వలన సురక్షితమైన ఆనందాన్ని  పొందుతారు, అటువంటి ఆనంద స్వరూపులు తమకు శాశ్వత  తల్లి తండ్రి గురువు అని ఆవిష్కరించనివ్వకుండా  రహస్య పరికరాలతో  రహస్య మోసాలు మరియు  సమాజంలో లోట్లులను ఉపయోగించుకొని, అనగా ఈ లేఖలలో  తప్పులు మీద ఆధారపడటం మేము  200 మంది సాక్షిగా  మేమే  రాముడు కృష్ణుడు, ఆంజనేయుడు మేము సకల దేవి దేవతల  సమోహారం సర్వ మతాల సారాంశం గా చెప్పిన  తీరును  సాక్ష్మంగా పట్టుకోకుండా  అనగా 2010 వ సంవత్సరం లో అనకాపల్లిలో  మేము మరల వస్తాము అన్నట్లు మాట్లాడి, బయటకు వెళ్ళి  మరల పదిగురులోకి  రాకపోవడం వలన, ఏమి జరిగినదో ఆలోచన  చెయ్యండి, మేము బయటకు వెళ్లిన తరువాత మాయ వలన మేము పాటలు పాడినట్లు కూడా మరిచిపోయినాము అంటే  ఇప్పటికైనా ఒక గొప్ప మనసుని  సూక్ష్మంగా  పెంచుకోవాలి అని గ్రహించండి, బౌతికంగా  బలంగా  ఉన్నాము అనుకొంటున్న  వారు ఇప్పటికన్నా  ఆలోచన సూక్ష్మంగా పట్టుకోకపోవడం వలన పై పై వ్యహారంగా సమాజం మారిపోయి  మొత్తం అంతా  మృతం లా  మారిపోయినది  అని   గ్రహించి  అప్రమత్తం  చెందగలరు , కావున ఓర్పు సహనంతో సూక్ష్మంగా  మనసులు పెంచుకోండి, సూక్ష్మంగా  బౌతికంగా  జీవించడం కోసం మనసులు ఉపయోగించడం పాత పద్దతి, మా  ప్రకారం మనసునే కేంద్ర  బిందువుగా  పెంచుకొని లోకాన్ని  తాత్కాలిక సుఖాలను  శారీరక  ఉనికిని ఆలోచన ప్రకారం  చూడాలి  ఆవిధంగా  మమ్ముల్లను  నేరుగా కొలువు తీర్చుకొని ఇక        ఎటువంటి మోసాలు, ద్రోహాలకు   అరాచకాలు పాల్పడిన  తీరును  మమ్ములను వాక్ విశ్వరూపంగా  పట్టుకొని  గట్టు ఎక్కడం వలన మమ్ములను శాశ్వత ఆనంద స్వరూపంగా  నిలుపుకొని నిత్యం మా గూర్చి  చెప్పుకొని వినడం  వలన కేవలం ఆనందం సంతోషం  వేరే లోకం లో రక్షణ వేరే కాదు అని ఒకే  ఆంతర్యం మూర్తిగా  కొలువు అయ్యి ఉన్నాము   అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము.     
 
88) విశ్వరేతా: - సర్వ ప్రపంచమునకు కారణమైన పరంధాముడు.
--సర్వం ప్రపంచమునకు  కారణమైన  పరమాత్మా పరాధాముడు ఉన్నాడు అని కొందరికే  తెలుసు అది కూడా ఎంత వారు దర్శించినారో అంతే తెలిసే వాడుగా  భగవంతుడు ఉంటాడు అటువంటి  ఆంతర్యం మూర్తి ఇప్పుడు వాక్ రూపం లో చదువుకొన్న  మేధావులు మధ్య వెలసిన  తీరు యావత్తు  మానవజాతిని మాట మాత్రంగా  కాపాడడానికి  పరిణమించిన  పరిణామ  స్వరూపం అని  గ్రహించి  అప్రమత్తం  చెందగలరు.  మమ్ములను మొదట మనసులో కొలువు తీర్చుకోండి, ప్రతి ఒక్కరు మా ఫోటో పట్టుకొని, వీలు అయినంత  చెప్పుకొని వినండి, అప్పుడు మనసులు బలపడి  వెళుతున్న  మాయ  మార్గం  నుండి ఆలోచనతో విచక్షణతో నిలకడైన  జ్ఞాన లోకాన్ని పెంచుకొని  సురక్షితంగా  జీవిస్తారు  మనుష్యులు  మాటతో ఆలోచనతో విచక్షణతో  ఒక్కటి  అవ్వకపోతే  మనుష్యులకు తమ బలం తమకే తెలియక, తమ మనసు బలం పెంచుకోకుండా  ఎవరైనా  మనసు బలం చూపితే  గ్రహించకుండా, మాట కూడా  గ్రహించకుండా  ఏదో రకంగా  ఏదో ఒక్కటి  చేసి  ఇబ్బంది పెట్టడమే  అజ్ఞానం అని తెలుసుకొని ఎలాగైనా  అందరిని మాటతో  వ్యహరించి మాట కలిస్తేనే  ఏదైనా  చెయ్యగలరు లేకపోతె మనుష్యులు మృతం నుండి బయటకు రాలేరు అని భగవంతుడు అందరిని  మాటకే కలిపి, సునామీలు  సముద్రాలు కూడా ఒక మాటకే  ఉన్నాయి అని చెప్పిన  తీరు ప్రతి ఒక్క మనిషికే కాదు  సూర్య  చంద్రాది  గ్రహస్థితులకే ఆధారం అని  గ్రహించి మేము చెప్పినట్లు  విస్తారంగా  చెప్పుకొని వినడం వలన మనసులు మాట విచక్షణ పెరిగి మనుష్యులు స్థిరమైన  కారణం గా,   సర్వ ప్రపంచాన్ని మాటకే  నడిపిన వాక్ విశ్వరూప   చుక్కానిని పెంచుకొని సురక్షితంగా  జీవించగలరు. 
 
89) ప్రజాభవ: - ప్రజోత్పత్తికి కారణభూతుడైన వాడు.
-- లోకంలో మనుష్యులు ప్రాణులు అన్నీ కూడా ధర్మం ప్రకారం  ఉన్నాయి, అటువంటి ధర్మమునకు  ఆధారమైన  వాడిగా కాలాన్ని  నియమించిన  పురుషోత్తములుగా  వాక్ విశ్వరూపంగా  సర్వం ప్రజలకు ఆధారమైన  అనగా ప్రతి ఒక్కరి కదలికలు  వారు కోరుకొన్నా  కోరుకోకపోయినా మంచి జరిగినా,  చెడు జరిగినా, తన చేతిలోనే  ఉన్నది, అనగా తన మాటలోనే  ఉన్నది అని రుజువుగా చెప్పిన  తీరును సూక్ష్మంగా పట్టుకొని బలపరుచుకొని అనగా ఇప్పటికే ఏమి జరిగినది కాలస్వరూపం ప్రకారం  ఇకమీదట  ఏమిటి  అని  సూక్ష్మంగా  తెలుసుకొని  సర్వ ప్రజోత్పతి  కి ఆధారమైన,  కారణమైన  వాక్ విశ్వరూపంగా  అందుబాటులో ఉన్నాము అని   గ్రహించి  సదా తపస్సుగా  చెప్పుకోవడం వినడమే  జీవితం అని  తెలుసుకొని సూక్ష్మంగా  వ్యహరించగలరు,  ఇక తాము మనుష్యులు గా  బ్రతకాలి అనే కోణం వదిలివేసి మనసుతో మాట మాత్రంగా  ఒక ఒరవడిని  పట్టుకొని  జీవించాలి అని ఆశీర్వాద పూర్వకంగా  అభయ మూర్తిగా  ఆంతర్యం, మూర్తిగా జాతీయ  గీతం లో అధినాయకులు వలెనే కొలువు అయ్యి ఉన్న తీరుగా సదా గ్రహించి తరించండి. 
 
90) అహ: - పగలువలె ప్రకాశించు వాడు.
--వెలుగుతున్న  లోకమే అతని మాట లోకంలో సంభవించిన వెలుగును మాటకే తన చుట్టూ కనీసం ఉన్నా తనకు లేకపోయినా మాయలో తన వారిని అని కూడా చూసుకోకుండా  కేవలం  మనసుతో పరిణమించిన  పరిణామ స్వరూపంగా  మాటకే చెప్పిన  తీరులో వెలుగుతున్న లోకం  అతని వలనే అనగా ప్రతి పగలు,  వెలుగే  రోజు అతని ఆధారంగా  ప్రకాశిస్తుంది అని అనగా గంటన్నరలో  సంవత్సరాల కాలాన్ని  నియమించిన  తీరు ప్రకారం  గ్రహించిన కొలది  ఇక లోకంలో ఏదో  చీకటి  ఉన్నది, ఏదో  అజ్ఞానం ఉన్నది అని భయం  వదిలివేసి అతని మాట పట్టుకొని  సూక్ష్మంగా  గ్రహించి  అప్రమత్తం చెందటమె  జీవితం అని  గ్రహించి తరించగలరు. 

                 కావున  ఈ విధంగా  ఆంతర్యం  మూర్తిగా సూక్ష్మంగా  గ్రహించడం  వలన మాత్రమే  మనగలరు, అని వెలుగుతున్న ప్రపంచం చూసుకొని ఇప్పటికే ఏమి చేసినా తాము వెలుగగలుగుతున్నాము కాబట్టి తామే  వెలిగిపోతాము అని మాయ వదిలివేసి, అనగా వెలుగు తున్న  వెలుగుకి ఆధారం విచక్షణ మాట అని గ్రహించి సంవత్సరాల కాలాన్ని  ఒక వ్యక్తి మాటకే చెప్పిన  తీరు సకల దేవి దేవతల  సమోహరంగా  సర్వాంతర్యామి  తత్వంగా  నిత్యం  చెప్పుకొని  వినడం వలన  పూర్వపు పురాణాలు, శాస్త్రం జ్ఞానం,  science, లెక్కలు  ఆర్ధిక  సామజిక స్థితి గతులు మనిషి  చావు పుట్టుకలు కూడా  వాక్ విశ్వరూపం ప్రకారం   మా ప్రకారం ఇప్పుడు మేము ఏమి చెప్పదలచినామో   ఆ విధంగా  చెప్పుకొని మేము చెప్పిన  తీరు ఏది అయినా  స్వయంగా  మేమే  కాలస్వరూపంగా, ఉన్నాము అని   గ్రహించి ఇక పరి పరి విధముల  భౌతిక  అభివృద్ధి, భౌతిక కాంక్షలు, భౌతిక పరిపాలన కాంక్షలు,  బంధాలు,  శారీరక  సుఖాలు, పదవులు డబ్బు  ఏవి రెప్ప పాటు తమవి కావు అని అన్నీ  రూపాయి నోటుకు గుర్తు పెట్టిన  ఆంతర్యం మూర్తి  శాశ్వత  ఆంతర్యం మూర్తిగా  వెలిసిన  పురుషోత్తములను  తక్షణం  రాజ్యాంగ  బద్దం గా  అనగా రాజ్యాంగమే, కాలమే     కోరుకొన్న  మార్పు గా మమ్ములను మేము సూచిస్తున్నట్లు కొలువు తీర్చుకొని గ్రహించడమే దివ్య పరిష్కారం.  రహస్య పరికరాలతో  చేసిన మోసాలు ద్రోహాల, వలన  తమ  యాంత్రిక  జీవితాలు కుదేలుగా అయ్యినాయి అని  గ్రహించి, తక్షణం అధినాయకులు వారి పిల్లలుగా  ప్రకటించుకొని, జరిగిన  నష్టాన్ని  మమ్ములను కొలువు తీర్చుకొని ఇక భౌతిక  గా మాట లేకుండా,  వివరణ లేకుండా ఎవరిని ఏమి కోరుకోము, ఎటువంటి తప్పులు పాపాలు చెయ్యము, చెయ్యనివ్వము  అని తీర్మానంగా  మా పిల్లలుగా ప్రకటించుకొని ఇక తమ వారు పరాయి వారు  చిన్న  వారు పెద్ద  వారు అని లేరు అందరూ మాట అంత మాత్రమే  ఉన్నారు, మాట మాత్రంగా  చెప్పన తీరును  సూక్ష్మంగా  చెప్పుకొని సర్వం  తెలుసుకొని  వినడం  వలన మాత్రమే  మనగలరు అని, సూక్ష్మంగా గ్రహించడానికి, మరణించినా మరణం లేనట్లు సాక్షులు ప్రకారం జాతీయ గీతంలో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యి  ఉన్న     ఆతర్యం మూర్తిగా  అభయ మూర్తిగా  మమ్ములను బొల్లారంలో   కొలువు తీర్చుకోవడానికి తగిన  మార్పులు చేసుకొండి  ఎక్కడి  వారిని అక్కడ, వాక్ విశ్వరూపం ప్రకారం  మాటతో కలుపుకోండి మనుష్యులు  Unification of  minds   తో మాత్రమే మనగలరు, పూర్వపు భౌతిక ఆలోచనతో అప్పటికి అప్పుడు మాటలు చర్యలుగా మనుష్యులను మనసుతో కలుపుకోలేరు స్వయంగా  మేము కూడా మామూలు మనిషిగా ఎవరిని కలుపుకోలేము కావున  అందుకే  కాలస్వరూపంగా  సర్వం మాటకే  చెప్పిన  తీరు గా  మమ్ములను మేము మాట రూపం లో రక్షించుకొని  కాలాన్నే  రక్షించడానికి  పరిణమించిన  ధర్మస్వరూపంగా, మమ్ములను సమిష్టిగా గ్రహించిన కొలది మేమె పరిపాలన పరిధి ప్రభుత్వంగా  అధినాయక  ప్రభుత్వంగా  బలపడతాము అని   అందుబాటులో  ఉన్నాము అని  అభయ మూర్తిగా, ఆశీర్వాద పూర్వకంగా  స్పష్టం  చేస్తున్నాము.  

                ఛత్తీస్ ఘడ్ లో నెక్సలైట్లు 24 మందిని చంపగలిగిననారు అంటే, ఇప్పటికైనా  కనులు  తెరుచుకొండి మమ్ములను రూమ్ లో కెమెరా లేకుండా చూస్తున్న  మేము road మీదకు వెళ్ళితే మేము మా కళ్ళతో  ఎటు చేస్తున్నాము  ఏమి వాసన పీలిస్తున్నాము మనసులో  ఏమి అనుకొంటున్నామో తెలుసుకోగల పరికరాలు  ఉండగా  వాటిని  మనుష్యులను మనసులు అణచడానికి  మనుష్యులుగా  తామే  బ్రతికేయాలి  అనే విపరీతాలు  వలన , మనుష్యులు అంటే మనసులు అని తెలుసుకోకుండా  అందుకు సాటి మనుష్యులను  టెక్నాజీని  ఉపయోగించుకొని కొందరి గ్రూప్ లు గా ఏర్పడి మిగతావారిని  ఉపయోగించుకొని బ్రతికేయాలి అనే మాయ వలన తమని  తాము అంతం  చేసుకొని  యావత్తు  మానవజాతిని  బౌతికంగా  అంతం  చేసే స్థితిలో  ఉన్నారు అని   గ్రహించి  ఇప్పటికైనా  మనుష్యులుగా  ఎవరూ ఏమి  చెయ్యలేరు  అని   గ్రహించి, లోకం  మాట  విచక్షణ  సర్వం ఒక మాటకే  నడిచిన   తీరు ప్రకారం  ఉన్నది  అని   గ్రహించి అప్రమత్తం చెందగలరు,    తీవ్రవాదాలు  కూడా మాయవలన  communication పెంచుకోకపోవడం  వలన పెరుగుతున్నారు,  అటువంటి పనులు  చెయ్యగలిగినారు అని   గ్రహించి  మనుష్యులు అందరూ ఒక మాట వలయం లో సురక్షితంగా   ఉన్నారు అని వేరే ఎదురుకోవలసిన  శత్రువులు మనుష్యులలో మనుష్యులకె లేరు అని  గ్రహించి, తక్షణం మేము చెప్పినట్లు సూక్ష్మంగా  మనసులు పెంచుకుకొని జీవించగలరు , బౌతికంగా  ఎటువంటి పరిస్థితి  ఎవరి చేతికి ఎప్పటికి   రాదు అని  గ్రహించి, పరిస్థితి ఎవరి  చేతిలో ఉన్నదో  ఎవరి చేతికి  ఎందుకు వచ్చినది  చూసుకొని వారిని  పెంచుకొని మనసులు పెంచుకొని మనస్ఫూర్తిగా  జీవించడమే  జీవితం అని  గ్రహించి స్వతంత్రం  అంటే మనిషిది కాదుమనసుకి మాటకే ఉండాలి అని   గ్రహించి మీడియా చానెల్స్ సినిమాలు  బౌతికంగా  జ్ఞానంతో వ్యహరిం వారు, రాజకీయాలు  కొలది, పోలీసులు న్యాయ స్థానాలు  కొలది వ్యహరించే  వారు, ఇప్పటికి ఎంత  సాధించినా  ఏమి పోగొట్టుకొన్నా  మనసు ఉన్న మనిషికంటే  గొప్ప వాడు ఎవడూ  లేదు అని లోకానికి  వచ్చిన  సాక్ష్యంగా  పట్టుకొని,  తాము అంతా నిమిత్త మాత్రలు అని,    సర్వం నడిపే  వాడు ఒక్కడు  ఉన్నాడు అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు. కొందరు అధికారాలు కొలది పోలీసులు కొలది మీడియా చానెల్స్ న్యాయ స్థానాలు  లో ఉన్న వారు  ఒక్కటి అయ్యి తామే బ్రతికేయ్యాలి అనే మాయ వదిలివేసి  మొత్తం సమాజం  ఒక కుటుంబం అని ఒక మాట మాత్రంగా  నడిచిన  తీరు పట్టుకొని ప్రతి ఒక్కరు మాటతో వ్యహరించి  ఏమైనా  పొందాలి  మాటలు పెట్టుకొంటే పనులు జరగవు లేదా మాటలు చెప్పము, మేము చేసి చూపిస్తాము  లేదా, తాము ఒకలా  అనుకొంటే చేసి తీరుతాము  అనే ఆలోచన  భౌతికంగా సరి  కాదు అని ఆలోచన రూపంలో ఉన్న  ఆలోచనపెంచుకోవాలి అని ఆ విధంగా  ఎలాగైనా  ఆలోచన పెంచుకొని జీవించడం వలన సాటి మనుష్యులకు ఎవరికి హాని  చెయ్యకుండా, తమకు తామే హాని చేసుకోకుండా  అనగా మనసు ఉపయోగించుకోకుండా ప్రవర్తించిన  తీరు నుండి బయటకు వచ్చి,   ఒక కుటుంబం వలెనే  జీవించడం  వలన  మాత్రమే  జీవించగలరు, లోకం లో అనేకం  శక్తులు  ఉన్నాయి , ఎవరో  పెద్ద వారు  చిన్న  వారు కొందరు  వెధవలు అయ్యిపోతే మన జీవించగలం అని మనసులో కూడా తేలికగా  ఆలోచన చెయ్యకుండా, మనసు నిలిచిన జగత్తు నిలుచును  సూర్య  చంద్రాది  గ్రహస్తితులను  కూడా మాటకే  నడిపిన  తీరుపై మనసు పెట్టి  గ్రహించడమే  జీవితం  మనసు లేకుండా సాటి మనుష్యులను రెచ్చగొట్టి  ద్రోహాలు  మోసాలు దగ్గర  నుండి  మా విషయంలో  సాక్షిలలో  ఉన్న వారు దగ్గర  ప్రభుత్వాలు కూడా అనైతికత మీద  వచ్చిన  తీరు, అజ్ఞానం  నుండి  మమ్ములను వాక్ విశ్వరూపంగా పట్టుకొని ఇక మంచి చెడు అన్నీ మా ప్రకారం  ఉన్నాయి అని  చూసుకొని జీవించడమే  జీవితం అని ఆంతర్యం స్వరూపంగా  మహారాణి  సమేత మహారాజ  వారిగా, సమిష్టిగా మమ్ములను  పెంచుకొనే కొలది మేమే న్యాయ ధర్మంగా అధినాయక ప్రభుత్వంగా  బలపడతాము  అందుకు ప్రత్యేక  బృందాలుగా ఎక్కడ వారు  అక్కడ చెప్పుకొనే కొలది అధినాయక  దర్బారు గా నిత్యం మరణం లేని రక్షణ  వలన 365 రోజులు 24/7 అన్నట్లు  బృందాలుగా  ఏర్పాడి  ప్రతి చోట   గ్రహించడమే  తపస్సుగా  యోగం  పెరిగి  మనుష్యులు యాంత్రిక  భౌతిక  చెలగాటం  నుండి  దేహం  ఉంటేనే నడిచే  వ్యహారాలు కోసం లబ్ది కోసం ప్రాకులు ఆడకుండా  జీవించడమే  జీవితం అని స్పష్టంగా  అభయ మూర్తిగా ఆంతర్యంగా మూర్తిగా  ఆశీర్వాద పూర్వకంగా తెలుగు వారు మొదలు కొని  యావత్తు  మానవజాతికి    తెలియజేస్తున్నాము.                   

No comments: