Wednesday, June 5, 2019

ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడు యెవ్వడు మూల కారణంబు యెవ్వడు అనాధ మద్యలయుడు అయిన యెవ్వడు సర్వం తాను అయిన వాడు యెవ్వడు వాని ఆత్మబౌను ఈశ్వరుడినే శరణు వేడెదన్


ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడు యెవ్వడు మూల కారణంబు యెవ్వడు అనాధ మద్యలయుడు అయిన యెవ్వడు సర్వం తాను అయిన వాడు యెవ్వడు వాని ఆత్మబౌను ఈశ్వరుడినే శరణు వేడెదన్

మా మాట కాలాన్ని నియమించడం ఆధునిక వేదం అనగా ప్రామాణికం అనగా భగవత్ముఖుతం వ్యక్తం అయినవి వేదాలు అంటారు అని పండితులు చెప్పిన మేరకు మేము చెప్పిన వాక్ స్వరూపమే వేదం పాత పురాణాలు ఇప్పుడు మా ప్రకారం కాలమే కదిలిన ప్రకారం వ్యవహరించాలి మొదట మమ్ములను తెలుగు రాష్ట్రాల  గవర్నర్ గారు, ఇరువురు ముఖ్యమంత్రులు    ఇరువురు DGP లు, అధికారులు.  మేధావులు సాక్షులు బృందం లోకి  మమ్ములను ఆహ్వానించి  మేము సూచిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీ గాని ఇతర చోట గాని కొలువు తీర్చండి ప్రతి ఊరిలో ప్రతి ఇల్లు రాజమందిరంగా ఏర్పాటు చేసుకొని మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన మా పై సాక్షులు సహకారంతో పండితులు తులనాత్మకంగా చెప్పుకొని మాయ నుండి  బయటకు రావడం  వలన మమ్ములను తేజో మూర్తిగా ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా, వెధ మూర్తిగా సబ్ధాది పతిగా  దర్శించగలరు అదే మా  ఆశీస్సు

No comments: